పవన్ కళ్యాణ్ డైలాగ్ తో ఫ్యాన్స్ ను కుషి చేసినా టీమిండియా క్రికెటర్ సెహ్వాగ్..?

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఈయన పీకే సినిమా తర్వాత..ఇతర భాషల సైతం ఈయనకు ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు అని చెప్పుకోవచ్చు.ఈయన తీసిన ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక డైలాగ్ బాగా పాపులర్ అవుతూ ఉంటుంది.అలా పాపులర్ అయిన డైలాగులు ఎవరో ఒకరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు క్రికెటర్ సెహ్వాగ్ కూడా తాజాగా పవన్ కళ్యాణ్ డైలాగ్ ను ఇమిటేట్ చేయడం జరిగింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది.

ఈ వీడియోలో టీం ఇండియా క్రికెట్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ గబ్బర్ సింగ్ సినిమాలో.. పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక పాపులర్ డైలాగ్ చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది..అది ఏమిటంటే..”నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది”అనే చెప్పిన డైలాగ్ సెహ్వాగ్ నోట ఈ డైలాగ్ రావడంతో..ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది.ఇక అంతే కాకుండా తనకు డైలాగ్స్ చొప్పించడంలో పక్కన ఒక అమ్మాయి సహాయం చేస్తోంది వీరేంద్ర సెహ్వాగ్ కు. ఈ వీడియో చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు.https://twitter.com/Chiru2020_/status/1434927287925760005?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1434927287925760005%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fsakshi-epaper-sakshi%2Fpavarstaarpaapulardailagchebutunnatimindiyadaashingkriketar-newsid-n313508916%3Fs%3Dauu%3D0xb309e3edcead1c7css%3Dwsp