రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఎవరు ఎటైనా మారిపోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలోభూమ నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడు తమను ముంచేశారని.. తమ భూములపై అప్పులు చేశారని.. తమకు తెలియకుండా.. అప్పులు తీసుకోవడం ఏంటని.. ఓవర్గం ప్రజలు లబోదిబో మంటున్నారు. దీనిపై అధికార పార్టీ నేతలను కూడా కలిసి మొరపెట్టుకున్నారు. అయితే.. వీరి ఆవేదనను.. ఆందోళనను అధికార పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోలేదు. పోనీ.. అదేసమయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మౌనిక, […]