ఆ నటుడి భార్య ఆత్మహత్య..వేధింపులే కారణమా

టాలీవుడ్ లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజన్ పి దేవ్. ఆయన ఆది సినిమాలో మెయిన్ విలన్‌గా నటించారు. దాంతో పాటు ఖుషి, దిల్, ఒక్కడు లాంటి సినిమాలు కూడా చేసాడు. దాదాపు మళయాలంలో 200 సినిమాలకు పైగానే నటించిన ఈయన 2009లో మరణించాడు. ఆయన తనయుడు ఉన్ని రాజన్ కూడా మలయాళంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్నాడు. ఇటువంటి సమయంలో ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడం […]