చ‌క్రం తిప్పిన వైసీపీ మంత్రి…. వాళ్ల గేమ్ ప్లాన్ రివ‌ర్స్‌…!

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొన్నాళ్లుగా ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా సీపీఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని.. గ‌తంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చార‌ని.. ఉపాధ్యాయులు , ఉద్యోగులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో తాము పొర‌పాటు చేశామ‌ని.. తెలియ‌క హామీ ఇచ్చామని.. స‌ర్కారు ఒప్పుకుంది. సీపీఎస్ ర‌ద్దుచేయ‌క‌పోయినా.. దీనికి బ‌దులుగా జీపీఎస్‌ను తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క టించింది. అయిన‌ప్ప‌టికీ.. ఉద్యోగులు స‌సేమిరా అన్నారు. ఇటీవ‌ల సెప్టెంబ‌రు 1న విజ‌య‌వాడ‌లో మిలియ‌న్ మార్చ్‌, సీఎం ఇంటి ముట్ట‌డికి పిలుపునిచ్చారు. […]