ఈ సారి విజ‌య‌వాడ ఎంపీ కుర్చీ టీడీపీదా.. వైసీపీకా…!

ఔను! విజ‌య‌వాడ ఎంపీ సీటు ఎవ‌రిది? వైసీపీదా? టీడీపీదా? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయ వర్గాల్లో జ‌రుగుతున్న ప్ర‌ధాన చ‌ర్చ‌. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకుంది. వైసీపీ పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ క‌నీసం.. వైసీపీ మెజారిటీ ఓట్లు ద‌క్కించుకోలేక పోయింది. దీంతో టీడీపీ హ‌వానే కొన‌సాగుతోంది. అయితే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల నాటికి.. ఇక్క డ పాగా వేయాల‌ని.. వైసీపీ భావిస్తోంది. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ వ‌రుస […]