వలలో చిన్న చేపలు.. చిక్కు మాత్రం పెద్ద చేపకే

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో భారీ కుంభకోణంగా జగన్ సర్కార్ అభివర్ణిస్తున్న.. ఫైబర్ నెట్ కేసులో చిన్న చేపలు దాదాపుగా వలకు చిక్కినట్టే. హరిప్రసాద్, సాంబశివరావు తదితరులను అధికారులు విచారిస్తున్నారు. ఆధారాలను సేకరిస్తున్నారు. తమమీద వినిపిస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలనీ.. తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగనే లేదని వారు చెబుతున్నప్పటికీ, విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. వాళ్ళు ఇరుక్కున్నట్టుగానే కనిపిస్తోంది.  ప్రస్తుతానికి విచారణ ఎదుర్కొంటున్నది ఎవరు అనే సంగతి పక్కన పెడితే.. ఈ విచారణ ద్వారా […]