`వరుడు కావలెను` బ‌రిలోకి దిగేది ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతువ‌ర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా..మురళి శర్మ, నదియా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే నిన్నే విడుద‌ల అయ్యుండేది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల నిర్మాత‌లు సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. అయితే తాజాగా వ‌రుడు కావ‌లెను కొత్త రిలీజ్‌ను అధికారికంగా […]