జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఇకపై టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం లేదంట… ఇదే మాట ఇప్పుడు కేంద్రం చెబుతోంది. వాస్తవానకి జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తూ ఉంటారు. జాతీయ రహదారిపై ప్రతి 60 కిలోమీటర్ల దూరానికి ఒక టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. అక్కడ వాహనాన్ని బట్టి ఫీజు వసూలు చేస్తారు. బైక్, ఆటో, ట్రాక్టర్లకు మినహా… కారు మొదలు… పెద్ద వాహనాల వరకు ఫీజు వసూలు […]