అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో థ్యాంక్యూ ఒకటి. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రంలో రాశీఖన్నా , మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతున్న తరుణంలో కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్కు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం కరోనా వేగం తగ్గుతుండడంతో.. థ్యాంక్యూ […]