టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ మిల్ కాంబోలో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానునట్లు టీం వెల్లడించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ట్విట్ వేసింది. అయితే ఆ అప్డేట్ ఏమై ఉంటుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ఈ సినిమాను ప్లాన్ చేసిన టీం.. మరో మూడు […]