SSMB 29లో ఆ మలయాళ నటుడు ఫిక్స్.. మహేష్ తో ఫొటోస్ వైరల్..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఈ సినిమా పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో తెర‌కెక్కనుంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా సినిమాకు సంబంధించిన రకరకాల వార్తలను నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక గతంలో ఈ సినిమాలో మలయాళ న‌టుడు పృధ్విరాజ్‌ కీలకపాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన సోషల్ మీడియా వేదికగా […]