మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీకాళహస్తి ఆలయంలో చేయకూడని తప్పు చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల `విరూపాక్ష` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్ త్వరలోనే `బ్రో` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించగా.. సుముద్రఖని దర్శకుడిగా పని చేశాడు. తమిళ సూపర్ హిట్ మూవీ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. […]