పంచుల ప్రవాహంతో..శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో.. వైరల్..!

బుల్లితెరపై ఈటీవీ లో ప్రసారమయ్యే షో శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఈ షో కి కూడా మంచి టిఆర్పి రేటింగ్ లభిస్తోంది. ఈ షో కి సుధీర్ యాంకర్ గా పని చేస్తున్నాడు. అయితే తాజాగా యశోద సంబంధించి ప్రోమో ఒకటి వైర్లతో మారుతోంది. షో కి గెస్ట్ గా హీరోయిన్ మహేశ్వరి వచ్చింది. ఈ షోలో భాగంగా ఆమెను ఆహ్వానిస్తూ సుధీర్ ఆమెతో చేయి కలిపే ప్రయత్నం చేయగా.. ఆమె చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తోంది. […]