ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ట్రెండు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ ఈ మల్టీస్టారర్ అనవాయితీ ఎక్కువగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే మల్టీస్టారర్లు ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే కేవలం మల్టీస్టారర్ సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుని.. స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు కూడా ఒకరు. అలాంటి శోభన్ బాబు లైఫ్లో తాను మల్టీ స్టారర్లు చేయనని ఓపెన్గా చెప్పేశారు. అంతేకాదు.. […]