చెపాక్ స్టేడియంలో మంగళవారం రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబయి పై దిల్లీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన, అమిత్ మిశ్రా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేయడంతో 9 వికెట్లకు 137 పరుగులే చేశారు. అయితే ఈ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో ముంబయికి ఇది మొదటి ఉల్లంఘన కావడంతో […]