నేను కూడా వేధింపులకు గురయ్యానంటున్న సింగర్ కౌసల్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ దర్శకుడు చెక్రి దర్శకత్వంలో అత్యధిక పాటలు పాడింది సింగర్ కౌసల్య. అప్పట్లో ఈమె పాటలకు ఎంతోమంది వీరాభిమానులు ఉండేవారు.1999 లో తెలుగులో మొదటిసారి “నీ కోసం” అనే చిత్రం ద్వారా పాటలు పాడిన కౌసల్య ఆ తర్వాత దాదాపుగా 300లకు పైగా పాటలలో పాడి అలరించింది. అయితే తన కెరియర్ పరంగా బాగానే ఉంటున్న సమయంలో కౌసల్యాకి వైవాహిక జీవితం మాత్రం చాలా ఒడిదుడుకులకు గురయ్యేలా చేసిందట. వివాహం తరువాత […]