సరిపోయింది.. అటు బాలయ్య, ఇటు గోపీచంద్ కలిసి శ్రుతిని బలి చేశారుగా!

బాలకృష్ణ సినిమా విడుదల అయ్యిందంటే అభిమానులే కాదు ట్రోలర్లు కూడా పండగ చేసుకుంటారు. ప్రత్యేకించి ఓటీటీ ప్రేక్షకులు బాలయ్య బాబు సినిమాలను ఒకటికి రెండుసార్లు చూసేస్తూ అందులోని ఓవరాక్షన్ సన్నివేశాలు లేదా డ్యాన్స్‌లను కనుగొని ట్రోల్ చేస్తుంటారు. అలాగే సినిమాలోని ఏ సన్నివేశాలు అయితే తక్కువ సమయంలో వైరల్ అవుతాయో ఆ వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాగా బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ రీసెంట్ గా ఓటీటీ వేదికగా విడుదలైంది. […]