టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇటీవల ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డితో శార్వానంద్ ఏడడుగులు వేశాడు. జూన్ 3వ తేదీన జైపూర్లోని లీలా ప్యాలెస్లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు హల్దీ, సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలను కూడా అట్టహాసంగా నిర్వహించారు. వీరి ఈ వివాహ వేడుకకి రెండు కుటుంబాలకు చెందినవారు, అత్యంత సన్నిహితులు, […]