ఛార్మీ క‌న్నీళ్లు… పూరితో విడిపోలేదు… ప‌క్కా ఫ్రూప్ ఇదిగో…!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ముద్దుగుమ్మ ఛార్మీ కౌర్.. సినీ ప్రొడ్యూసర్లుగా కలిసి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్లుగా వీరిద్దరి జ‌ర్నీ కొనసాగుతుంది. 2017 లో ఛార్మితో, పూరి.. జ్యోతిలక్ష్మి సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి.. పూరీ క‌నెక్స్ట్ బాధ్యతలను కూడా తన నెత్తిన వేసుకుంది. సినిమాలో అవ‌కాశాలు తగ్గుతున్న క్రమంలో.. తెలివిగా ఆలోచించి ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టిందని అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్, […]