టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ముద్దుగుమ్మ ఛార్మీ కౌర్.. సినీ ప్రొడ్యూసర్లుగా కలిసి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్లుగా వీరిద్దరి జర్నీ కొనసాగుతుంది. 2017 లో ఛార్మితో, పూరి.. జ్యోతిలక్ష్మి సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి.. పూరీ కనెక్స్ట్ బాధ్యతలను కూడా తన నెత్తిన వేసుకుంది. సినిమాలో అవకాశాలు తగ్గుతున్న క్రమంలో.. తెలివిగా ఆలోచించి ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టిందని అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్, […]