టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చివరిగా తెరకెక్కించిన మూవీ యానిమల్తో ఎలాంటి సంచలనం సృష్టించాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రణ్బీర్ సింగ్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగాను రికార్డులు క్రియేట్ చేసింది. అయితే.. ఈ సినిమా ఏ రేంజ్ లో హైలైట్ అయిందో.. అదే రేంజ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే అనిమల్ సినిమాను ఉద్దేశిస్తూ ఓ మాజీ ఐపీఎస్ అధికారి చేసిన నెగిటివ్ […]