మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవ్ కట్టా కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ మేకింగ్ […]