ప్రజా సేవలో జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్

జక్కంపూడి కుటుంబం మొదటి నుంచి వైఎస్‌కు అత్యంత నమ్మకంగా ఉంది. రాజా తండ్రి రామ్మోహన్ వైఎస్‌కు సన్నిహితంగా మెలిగారు. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. అయితే రాజాకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాలు, సీనియార్టీతో అవకాశం దక్కలేదు. కానీ ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా జక్కం పూడి ఫౌండేషన్ తరపున ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ […]