టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తాజా ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ ఈ విషయం అఫిషియల్గా ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు టాక్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. కేవలం దర్శకుడిగానే కాకుండా.. రచయిత, నిర్మాతగాన ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కాగా […]