ఐపీల్ 2021 సెకండ్ ఫేజ్ కు ఆటగాళ్లు డుమ్మా..?

ఐపీఎల్ 2019 సెకండ్ ఫేజ్ ప్రారంభం కావడానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మే 4వ తేదీ ఐపీఎల్ 2021 ని బీసీసీఐ అర్థాంతరంగా వాయిదా వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 19న రెండో దశ ఐపీఎల్ జరగనున్నది. అయితే కొందరు గాయాల కారణంగా, మరికొందరు కోవిద్ ఆందోళన వల్ల రెండోదశ కు దూరం అవుతున్నారు. వీరందరూ కూడా విదేశీ క్రికెటర్లు కావడం గమనార్హం. పంజాబ్ […]