మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తుండగా.. విలక్షణ నటుడు జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో సాయి తేజ్ సల్మాన్ ఖాన్ను ఫాలో అవుతున్నాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. సల్మాన్ ఖాన్ రాధే సినిమాను జీ సంస్థ దక్కించుకుని.. […]