భారతదేశంలో పద్మ పురస్కారాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం నాడు కేంద్రం ఈ పురస్కారాలను అందజేస్తోంది. కళలు, కవిత్వం, చదువు, ఆటలు, వైద్యం, ఇతర సామాజిక సేవలతో పాటు సైన్స్ లో రాణించిన వారికి అలాగే ఇంజనీరింగ్ తో పాటు పబ్లిక్ అఫైర్స్, సివిల్ లాంటి ప్రముఖమైన వాటిల్లో సేవలందించిన వారికి ఈ అవార్డులను అందజేస్తారు. ఇక ఈ ఏడాది కూడా పద్మ అవార్డుల కోసం నామినేషన్లను స్వీకరిస్తోంది. ప్రజలకు […]