ప‌ది రోజుల్లో రూ. 60 కోట్లు.. ఇంత‌కీ `బేబీ` ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాయి రాజేష్ తెర‌కెక్కించిన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ `బేబీ`. మాస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో నాగ‌బాబు, లిరీషా, హర్ష చెముడు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూలై 14న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుద‌లైన నాటి నుంచి ప్ర‌తి రోజు […]