అసలేం జరిగింది.. ఈ నెల 22న తెలుస్తుంది!!

శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం `అసలేం జరిగింది`. ఎన్వీఆర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. `తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనళల‌ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి […]