ప్రతి సంవత్సరం ఇచ్చే నోబెల్ శాంతి పురస్కారాల గురించి మన అందరికి తెలిసిందే.ఈ పురస్కారాన్ని ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కారకులు అయిన వ్యక్తులు,ఆయా సంస్ధలు చేసిన కృషిని గుర్తించి ఈ నోబెల్ శాంతి పురస్కారాలను వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.అలాగే 2021వ సంవత్సరంకు గాను నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈరోజు నోబుల్ శాంతి పురస్కారం యొక్క విజేతలను ప్రకటించింది. ఈ పురస్కారాలకు మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ ఎంపికైనట్లు తెలుస్తుంది. దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్ అలాగే […]