తెలుగు రాష్ట్రంలో చెలరేగిపోయి.. అటు పొలిటీషియన్లని, ఇటు కాంట్రాక్టర్లని ముప్పుతిప్పలు పెట్టిన గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాడు. కానీ, అతను సృష్టించిన నేరసామ్రాజ్యం మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇక, ఈ నేరసామ్రాజ్యాన్ని ఆసరాగా చేసుకుని నయీం సంపాదించిన ఆస్తులపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లట! ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు […]