టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్ నటించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్ పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా లెవల్లో నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న సౌత్ భాషలతో పాటు హిందీలో విడుదలైంది. […]