`శ్రీరామనవమి`కి మంచి ట్రీట్ ఇచ్చిన నాగ‌శౌర్య‌!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య, ‌రీతు వర్మ జంటగా న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు త‌దిత‌రులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ రోజు శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా.. నాగ‌శౌర్య అభిమానుల‌కు వ‌రుడు కావ‌లెను మేక‌ర్స్‌ మంచి ట్రీట్ ఇచ్చారు. […]