జ‌గ‌న్ ప్ర‌సంగంపై విమ‌ర్శ‌లు.. వైసీపీలోనే హాట్ టాపిక్‌…!

ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏపీలో ప‌ర్య‌టించారు. విశాఖ‌లో ఆయ‌న 10 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. అయితే. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేద‌ని.. పెద్ద ఎత్తున విమ ర్శ‌లు వ‌చ్చాయి. ప‌లు సంద‌ర్భాల్లో తెలుగును వ‌ద్ద‌ని.. ఇంగ్లీష్ ముద్ద‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్‌.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న స‌భ‌లో ఇంగ్లీష్‌లో కాకుండా.. తెలుగులో ప్ర‌సంగించ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు […]