కంటికి కనిపించిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం సెకెండ్ వేవ్ రూపంలో వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా సంఖ్యలో నమోదు అవుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. ఇటీవలె తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ కరోనాను అదుపు చేసేందుకు లాక్డౌన్ పెట్టారు. అయితే ఈ లాక్డౌన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు […]