వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో ఏకంగా 13 మంది జలసమాధి అయ్యారు. ఒక చోట ఈత సరదా ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొనగ, మరోచోట ఊహించని ప్రమాదంలో 10మంది నదిలో కొట్టుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లికి చెందిన ఒకరు, వేములవాడకు చెందిన తన నలుగురు మిత్రులతో కలిసి స్థానిక రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే ఆ సమీపంలోని మానేరు వాగులో ఈత కొట్టడానికి ఐదుగురు వాగులోకి దిగారు. అందులో […]