వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం `కొండపొలం`. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. కొండపాలెం నవల ఆధారంగా గిరిజనుల జీవితాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. అక్టోబర్ 8న థియేటర్స్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో, హీరోయిన్తో సహా చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోను […]