మ‌హానాడులో స‌మాధానం లేని ప్ర‌శ్న‌లు ఇవే…!

ఒంగోలులో నిర్వ‌హించిన మ‌హానాడుకు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, కేడ‌ర్ త‌ర లి వ‌చ్చారు. రెండు రోజులు కూడా నేల ఈనిందా! అన్న టైపులో ప్ర‌జ‌లు జోరెత్తారు. చంద్ర‌బాబు కూడా చాలా ఆనంద‌ప‌డ్డారు. అనుకున్న దానిక‌న్నా కూడా.. ఎక్కువ మంది వ‌చ్చారంటూ.. ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ హ‌యాంలో జ‌రిగిన మ‌హానాడును త‌ల‌పించింద‌ని.. చంద్ర‌బాబు చెప్పారు. వ‌చ్చి న వారంతా.. అనేక నిర్బంధాల‌ను త‌ట్టుకుని మ‌రీ.. వ‌చ్చార‌ని.. చంద్ర‌బాబు అన్నారు. అయితే.. ఇంత‌బాగా […]