శ్రీకృష్ణకు మళ్ళీ తిరుగులేదా?

25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకోస్తానని జగన్…గత ఎన్నికల ముందు చెప్పిన విషయం తెలిసిందే…అయితే జగన్ మాట నమ్మి ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. కానీ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో…మనం ఇంకా ఏమి చేయలేమని జగన్ ముందే చేతులెత్తేశారు. అయితే జగన్ చేతులెత్తేసిన ఎంపీలు ఏదొక విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారని? ప్రజలు అనుకున్నారు..కానీ వైసీపీ ఎంపీలు…పెద్దగా రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన […]

ఆ క‌మ్మ ఎంపీని జ‌గ‌న్ సైడ్ చేసేశారా..?

వైసీపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క‌మ్మ వ‌ర్గానికి చెందిన ఎంపీని పార్టీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఆయ‌నే న‌ర‌స‌రావుపేట ఎంపీ.. లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు. యువ నాయ‌కుడిగా.. విద్యావేత్త‌గా మంచి పేరున్న లావు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. తొలిసారి పోటీచేసిన ఆయ‌న భారీ మెజారిటీ కూడా న‌మోదు చేశారు. అయితే.. ఆయ‌న అన‌తి కాలంలో నే పార్టీ నేత‌ల‌కు దూర‌మ‌య్యార‌నే వాద‌న […]