వరుడు కావలెను సినిమా నుంచి మరొక సాంగ్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

టాలీవుడ్ హీరో  నాగశౌర్య, హీరోయిన్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు టీజర్ లతోపాటు విడుదల అయినా పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా నుంచి మూడవ పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. ‘మనసులోని చిలికిపోయే.. మైమరుపులా […]