వైసీపీ రెబల్స్ మళ్ళీ గెలుస్తారా?

అధికార వైసీపీలో రెబల్స్ నాయకులు పెరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉండటం, కొందరు నాయకులతో విభేదాల వల్ల ఇప్పటివరకు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దూరం జరిగిన విషయం తెలిసిందే. సమస్యలపై ప్రశ్నిస్తే..సొంత పార్టీ వాళ్ళనే వైసీపీ సైడ్ చేస్తుంది. అలా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..మొదటలోనే వైసీపీ నుంచి దూరం జరిగారు. ఆయన అప్పటినుంచి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో జగన్ […]