మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వైష్ణవ్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై.. వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇక వైష్ణవ్ రెండో చిత్రం `కొండ పొలం`. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. అక్టోబర్ […]