గొడ్డలి పట్టి గుడ్ న్యూస్ చెప్పిన‌ వైష్ణవ్ తేజ్..మ్యాట‌రేంటంటే?

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కొండ పొలం`. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. సాయిబాబు – రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా వైష్ణ‌వ్ తేజ్ గొడ్డ‌లి ప‌ట్టి త‌న అభిమానుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను సెప్టెంబ‌ర్‌ 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు విడుద‌ల చేస్తున్నామ‌ని […]