కోకాపేట భూముల వేలంలో టీఆర్ఎస్, బీజేపీలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి పొలిటికల్ హీట్ పెంచారు. గులాబి,కమలదళ అగ్రనేతలు వేచి చూద్దాం అనే భావనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరించగానే చేస్తున్న లాజికల్ పాలిటిక్స్ ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డవలప్మెంట్ అథారిటి (హెచ్ఎండీఏ) ఇటీవల నిర్వహించిన కోకాపేట భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడిపుట్టించింది. 2 వేలకోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హెచ్ఎండీఏ […]