జానీ మాస్టర్ మోసం చేశాడంటూ పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన సతీష్.. ఏం జరిగిందంటే..?!

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కొద్ది రోజుల క్రితం డ్యాన్సర్ సతీష్ ప‌వ‌న్‌కు ఫిర్యాదు చేశాడంటూ వార్త‌లు వినిపించిన‌ సంగతి తెలిసిందే. సతీష్ మాట్లాడుతూ నేను టిఎఫ్‌టిడిడి ఏ అధ్యక్షుడిగా వివరణ ఇస్తున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం రూ.5 కోట్లతో ఒక స్థలాన్ని కొన్నాము. అనుకోకుండా ఆ స్థలం వివాదంలో పడింది. జానీ మాస్టర్ సినీ, రాజకీయ పెద్దలతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తారని.. అలాగే అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాడ‌ని ఆయన్ని ఎంచుకున్నాం.. […]