40-45 సీట్ల‌లో జ‌న‌సేన పోటీ.. ఎక్క‌డెక్క‌డంటే!

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో అధికారంలో వ‌చ్చితీరుతామ‌ని.. ప్ర‌జ‌ల‌కుప‌దే ప‌దే చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ దిశ‌గా అడుగులు వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పొత్తుల‌కు కూడా సిద్ధ‌మ య్యారు. ఈ విష‌యంపైనా.. ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌ను.. జ‌న‌సేన నాయ‌కుల‌ను మాన‌సికంగా సిద్ధం చేస్తున్నా రు. ఇక‌, ఎక్క‌డ ప్ర‌సంగిస్తున్నా.. కూడా.. పొత్తుల గురించిన చ‌ర్చ చేస్తున్నారు. ఫ‌లితంగా.. ప్ర‌జ‌ల‌ను కూడా మాన‌సికంగా.. ప‌వ‌న్ రెడీ చేస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, ఇదే స‌మ‌యంలో […]