జనగణమన సినిమా ఆపేయడంతో ఛార్మికి భారీ నష్టం.. ఎంతంటే..?

విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రూపొందుతున్న జనగణమన సినిమా తాజాగా అటకెక్కింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాని మిలటరీ యాక్షన్ ఫిల్మ్ గా తీయాలనుకున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ లైగర్ సినిమా ప్లాప్ అయ్యాక ఈ సినిమా తీయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మూవీ ఇప్పటికే ఒక హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడది వేస్ట్ మెటీరియల్ గా మిగిలిపోయింది.   ఈ సీక్వెన్స్ తీసినందుకు […]