వారితో పార్టీకి హాజరై.. రూమర్లకు చెక్ పెట్టిన రకుల్..!

దీపావళి పండుగను చేసుకొని సినీ సెలబ్రిటీలంతా ప్రతి ఏడాది పలు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే బాలీవుడ్లో నటీనటులు సైతం దీపావళి పండుగను జరుపుకున్నారు. అందులో ముఖ్యంగా ఆయుష్మాన్ ఖురాన్, కృతి సనన్, ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా తమ ఇళ్లల్లో దీపావళి పండుగలను జరుపుకొని పార్టీలను జరుపుకున్నారు. ఇప్పుడు తాజాగా భూమి ఫెడ్నికర్ కూడా శుక్రవారం రోజున దీపావళి బాష్ ను నిర్వహించారు. ఈ వేడుకలను ఆమె సోదరి సమీక్ష ఫెడనికర్ కలసి […]