పహల్గాం ఉగ్రదాడిపై కోపంతో ప్రతి కారంతో రగిలిపోయిన భారత్.. పాకపై తాజాగా విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్లోని 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ ప్లాన్ చేసి విజయవంతంగా సక్సెస్ చేశారు భారత ఆర్మీ. ఈ విషయాన్ని వాళ్లే అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఈ ఆపరేషన్తో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఈ ఆపరేషన్కు పెట్టిన పేరుతోనే పాక్కు.. భారత్ బలమైన మెసేజ్ ఇచ్చింది. పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకార […]