మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. దేశంలోనే కరడు గట్టిన గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ నాయుడు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తే.. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు […]