వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో `వీర సింహా రెడ్డి` ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటిస్తుంటే.. `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్ ఇందులో విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మీ శరత్కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లూట్ చేసుకున్న ఈ […]